ఏ యూలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏ యూ పై పట్టు సాధించిన వి సి ప్రొఫెసర్ జి పి రాజశేఖర్…

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 31 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం 2025 సంవత్సరంలో ఎన్నో నూతన మైలురాళ్లను చేరుకుంది .12 నెలల కాలంలో సాధించిన నిర్వహించిన పలు కార్యక్రమాలలో భాగంగా ఫిబ్రవరి నెలలో 18వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య జి.పి రాజశేఖర్ నియమితులయ్యారు. ఐఐటి ఖరగ్ పూర్ గణితశాస్త్ర ఆచార్యులైన, విశాఖవాసి ఆచార్య రాజశేఖర్ ను నూతన ఉపకులపతిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం […]

Continue Reading

స్కేటింగ్ ఇన్ లైన్ అప్ లైన్ లో బిందు మాధవి సిల్వర్ మెడల్, అభినందనలు తెలిపిన వీసీ ఆచార్య రాజశేఖర్

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 29 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో నాలుగేళ్ల బిఎస్సీ ఆనర్స్, ఏడాది ఎం.ఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్న కె. బిందు మాధవి కి స్కేటింగ్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇటీవల 63 వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖలో డిసెంబర్ 5 నుంచి 15 వరకు జరిగాయి. ఈపోటీల్లో ఏయూ క్రీడాకారిణి కి ఇన్ లైన్ అప్ లైన్ […]

Continue Reading

108 వ భారత ఆర్థిక సంఘం వార్షిక సమావేశం లో ఒక సెషన్ కు అధ్యక్షత వహించిన విశ్రాoత ఆర్థిక ఆచార్యులు డాక్టర్ కొండపల్లి పరమేశ్వరరావు

విశాఖఎడ్యుకేషన్, డిసెంబర్ 28 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : 108 వ భారత ఆర్థిక సంఘం వార్షిక సమావేశం ఈ నెల 21 నుంచి 23 వరకు ఉస్మానియా యూనివర్శిటిలో జరిగింది. భారత ఆర్థిక సంఘ వార్షిక సమావేశానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం విశ్రాంత ఆర్థిక ఆచార్యుడు డాక్టర్ కొండపల్లి పరమేశ్వరరావు ఒక సెషన్ కు అధ్యక్షత వహించారు. వికసిత్ భారత్ – 2047 అభివృద్ధి చెందిన దేశ సాధన దిశగా వేస్తున్న అడుగులు అనే అంశంపై వివిధ […]

Continue Reading

ఐ.టి విభాగాధిపతిగా ఆచార్య లలిత భాస్కరీ

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాధిపతిగా ఆచార్య డి. లలిత భాస్కరి నియమితులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వులను ఆచార్య డి. లలిత భాస్కరికి అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా ఆచార్య వి.వల్లి కుమారి విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ […]

Continue Reading

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ మేనేజ్మెంట్ విభాగపు ఆచార్యులు… ఆచార్య జాలాది రవి…. ప్రిన్సిపాల్ గా బాధ్యత స్వీకరించిన ఆచార్య జాలాది రవి.

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 24 మేజర్ న్యూస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ మేనేజ్మెంట్ విభాగపు ఆచార్యులు ఆచార్య జాలాది రవి నియమితులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ నేడు అయన కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వులను ఆచార్య జాలాది రవి కి అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.ఆంధ్రా యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా మానేజ్మెంట్ […]

Continue Reading

గ్రామీణ అనుసంధాన కార్యక్రమం

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు భాగంగా డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ సెంటర్ ఫర్ ఉమన్ స్టడీస్, డిపార్ట్మెంట్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్, సయుక్తoగా ఎండాడ జిల్లా పరిషత్ హై స్కూల్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు క్రీడలు వల్ల ఆరోగ్యం వలన చేకూరే విధానం గురించి తెలియజేశారు. చదువుతోపాటు ఆటలు అవసరమని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉషారాణి […]

Continue Reading

రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రక్రియలో భవిష్యత్తు కు పెద్దపీట

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విశాఖ రైల్వే స్టేషన్ పునఃనిర్మాణప్రక్రియలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వేబోర్డు సుముఖత వ్యక్తం చేసిందని విశాఖ పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో పర్యటించిన ఆయన నిర్మాణప్రక్రియపై అధికారులతో సమీక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైన ఈ ప్రాజెక్టుకు అదనంగా మరిన్ని […]

Continue Reading

డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం

విశాఖపట్నం, డిసెంబర్ 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భారతదేశ శాశ్వత గణిత వారసత్వాన్ని గౌరవిస్తూ, ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 22న ప్రతి సంవత్సరం జాతీయ గణిత దినోత్సవం భారతదేశంలో జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఈ దినోత్సవం సంఖ్యా సిద్ధాంతాన్ని మార్చిన మేధావిని గౌరవించడంతో పాటు పెరుగుతున్న డేటా-ఆధారిత ప్రపంచంలో తార్కిక ఆలోచన, ఆవిష్కరణ మరియు శాస్త్రీయ నైపుణ్యాన్ని స్వీకరించడానికి భవిష్యత్ తరాలను […]

Continue Reading

శీతాకాలం – గొంతు పదిలం….ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు,

విశాఖపట్నం. లయన్స్ కాన్సర్ మరియు జనరల్ హాస్పిటల్, లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001), మేనేజింగ్ ట్రస్టీ, మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు, విశాఖపట్నం, డిసెంబర్ 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఈ శీతాకాలంలో గొంతు ఇన్ఫెక్షన్లు ఆందోళన కలిగించే విషయంగా మారుతున్నాయి, అన్ని వయసుల వారిలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, నిరంతర దగ్గు మరియు చికాకును ఎదుర్కొంటున్న వారిలో గణనీయమైన పెరుగుదల ఉంది. […]

Continue Reading

ఆంధ్రాయూనివర్శిటి మహిళల, పురుషుల టెన్నిస్ జట్టు ఎంపిక…ఏ యూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్, ప్రొఫెసర్ ఏ. పల్లవి క్రీడాకారులకు అభినందన.

విశాఖపట్నం, డిసెంబర్ 22 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రాయూనివర్శిటి మహిళల, పురుషుల టెన్నిస్ జట్టు ఎంపిక జరిగింది. ఈ సందర్బంగా ఏ యూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఏయూ ఇంటర్ యూనివర్శిటీ క్రీడాకారులకు పలు సూచనలు ఇచ్చారు. సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టెన్నిస్ పోటీలు డిసెంబర్ 25 నుంచి 29 బెంగళూరు జైన్ యూనివర్సిటీ లో ఈ టెన్నిస్ పోటీలు జరుగు తయాన్నారు. […]

Continue Reading