శాంతివనం సచ్చిదానంద ఆశ్రమ ఫాదర్ దొరథిక్ రాజన్ కు “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రదానం

విశాఖపట్నం,ఏప్రిల్ 9 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: బెనెడిక్టిన్ సన్యాసి, శాంతివనం సచ్చిదానంద ఆశ్రమ ప్రియర్ ఫాదర్ దొరథిక్ రాజన్ కి ఆధ్యాత్మిక పరిశోధన మరియు శాంతి స్థాపనలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అమెరికా లోని ఈ క్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షుడు మరియు డీన్ వాన్ ల్యూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. చల్లా కృష్ణవీర్ అభిషేక్ విశాఖపట్నంలోని […]

Continue Reading

విద్యార్థులే దేశ భ‌విష్య‌త్‌….స‌మాజంకోసం ఆలోచించండి, ప‌నిచేయం…ప్ర‌పంచాన్ని మార్చే శ‌క్తి విద్య‌కు ఉంది… ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

విశాఖ ఎడ్యుకేషన్ , ఏప్రియ‌ల్ 08 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :మీరు కేవలం విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు మాత్ర‌మే కాదు, దేశ భ‌విష్య‌త్ కూడా అని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి కె.ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్‌లో ఈ రోజు ఆయ‌న ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా యువ‌త‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూసి ఆర్ రెడ్డి, స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌, సి.వి రామ‌న్ వంటి వ్య‌క్తులు ఇక్క‌డ త‌మ మేధ‌స్సుతో […]

Continue Reading

Spiritual Scientist Award Conferred on Acharyaji Dr. Shree Arun Vijay ji Maharaj

Visakhapatnam, March 31 Flash Mail News Publications: In a spiritually resonant and culturally vibrant celebration, the prestigious Spiritual Scientist Award was conferred upon Panyas Pravar Bharat Bhushan Acharyaji Dr. Shree Arun Vijayji Maharaj, a revered Jain monk, scholar, and spiritual luminary, on the auspicious occasion of Navpad Oli and Mahaveer Janma Kalyanak here today. The […]

Continue Reading

Prof V. Krishnamohan Elected Vice-Chairman of AIMS Andhra Pradesh Chapter

By Dr Challa Krishnaveer Abhishek Visakhapatnam, March 30 Flash mail News Publications : In a significant development for the academic and management education community in the state, Prof. V. Krishnamohan, Director General of the Integral Institute of Advanced Management (IIAM) and former Registrar of Andhra University, has been elected as the Vice-Chairman of the Andhra […]

Continue Reading

28, 29 తేదీల్లో ఏపీసెట్ ప్రవేశ పరీక్షలు… నిమిషం ఆలస్యమైనా అనుమతించరు….పరీక్షకు హాజరుకానున్న 32,779 మంది అభ్యర్థులు

Continue Reading

ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వైభవం.. నిరుపమాన ప్రగతికి నిదర్శనం…ఏయూ స్నాత‌కోత్స‌వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, ఛాన్స‌లర్ అబ్దుల్ నజీర్…ఘ‌నంగా ఆంధ్ర విశ్వ‌క‌ళాప‌రిష‌త్ 91, 92వ స్నాత‌కోత్స‌వం…అవార్డుల ప్ర‌దానోత్స‌వం ….ఏయూ పూర్వ విద్యార్థి డాక్ట‌ర్ పూర్ణచంద్ర‌రావు స‌గ్గుర్తి….కేంద్ర సాహిత్య‌ అకాడ‌మి అవార్డు…గ్ర‌హీత త‌ల్లావ‌జ్జ‌ల‌ ప‌తంజ‌లి శాస్త్రిల‌కు డాక్ట‌రేట్ అవార్డుల ప్ర‌దానం…. ఫ్యాక‌ల్టీ ఆఫ్ లా నుంచి ఇద్ద‌రు, ఫ్యాక‌ల్టీ ఆఫ్ సైన్స్, ఇంజ‌నీరింగ్, ఫార్మాస్యూటిక‌ల్ సైన్స్స్ నుంచి ఏడుగురు మొత్తం 17 మంది రీసెర్చ్ మెడ‌ల్స్ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీల‌ను, 441 మంది పీహెచ్డీ డిగ్రీలు….

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 25 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : వందేళ్ల వైభ‌వానికి నిరుప‌మాన ప్ర‌గ‌తికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్ర‌త్యేక‌ నిద‌ర్శ‌న‌మ‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో బుధ‌వారం నిర్వహించిన 91వ, 92వ స్నాతకోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ‌న‌ విశ్వవిద్యాలయ వందేళ్ల ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికి […]

Continue Reading

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని కలిసి వాడబలిజ మత్స్యకార కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి… తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు వాడబలిజ మత్స్యకార నాయకులు తిత్తి సాయి బలరాం

విశాఖపట్నం, మార్చ్ 5 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: మార్చ్ 5 సాయంకాలం విశాఖ నగర ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని విశాఖ విమానాశ్రయం లో కలిసి రాష్ట్రంలో సముద్రతీరా ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన వాడబలిజ మత్స్యకార కులానికి చెందిన వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తద్వారా వాడబలిజ కులస్తులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమం అభివృద్ధి పూర్తిస్థాయిలో అందుతుందని […]

Continue Reading

అమరావతిలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: అమరావతి: ఫిబ్రవరి 20:- మంగళగిరి 6వ బెటాలియన్ APSPలో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ స్పోర్ట్స్ కే.వి. మోహన్ రావు, డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కేకేఎన్ అనుబు […]

Continue Reading

Social Media Should Build Positive Image of Organisations .. Says Post Master General V. S. Jayasankar

Visakhapatnam, February 18(Flash mail News Publications : Emphasising the transformative power of digital communication,V.S. Jayasankar, Post master General, Visakha patnam Region, stated that social media must be strategically used to build and project a positive image of organi sations. He was speaking at a work shop on Social Media orga nised by the Postal Department […]

Continue Reading

జోయాలుక్కాస్ వారి ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెల్లరీ షో’ విశాఖపట్నంలో ఫిబ్రవరి 6 నుండి 22 వరకు.

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ – ఫిబ్రవరి 2026 : ద వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్, జోయాలుక్కాస్, ఫిబ్రవరి 6, 2026 నుండి విశాఖపట్నంలోని సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఉన్న తమ షోరూమ్‌లో ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యూయలరీ షో’తో ఆంధ్రప్రదేశ్‌ను అబ్బురపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రదర్శన డైమండ్ ఆభరణాలలో నైపుణ్యం, సొగసు మరియు వినూత్నత యొక్క మరపురాని వేడుకగా ఉండబోతోంది. అత్యద్భుతమైన వివాహ ఆభరణాల సెట్‌ల నుండి సమకాలీన నిత్య మెరుపుల వరకు, […]

Continue Reading