ఘ‌నంగా ప్రారంభ‌మైన మేక‌పాటి గౌతం రెడ్డి ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ మెడిటేష‌న్‌-ద‌మ్మ‌ …రూ 4 కోట్ల వ్య‌యంతో నిర్మించిన మేక‌పాటి కుటుంబం…మ‌హాబోధి సొసైటీకి అప్ప‌గించిన కుటుంబ స‌భ్యులు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : మ‌హాబోధి సొసైటీ-ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం సంయుక్త స‌హ‌కారంతో ఏయూలో దాదాపు రూ 4 కోట్ల వ్య‌యంతో నిర్మిత‌మైన మ‌హాబోధి మేక‌పాటి గౌతంరెడ్డి ఇంట‌ర్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ మెడిటేష‌న్-ద‌మ్మ కేంద్రం శ‌నివారం ఉదయం ప్రారంభ‌మైంది. మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌ రెడ్డి-మ‌ణిమంజ‌రి దంప‌తులు ఈ అంత‌ర్జాతీయ మెడిటేష‌న్ సెంట‌ర్‌ను నిర్మించి మ‌హాబోధి సొసైటీ-ఏయూకు బ‌హూక‌రించారు. త‌మ కుమారుడు మాజీ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి జ్ఞాప‌కార్దం, స‌మాజంలో […]

Continue Reading

ప్రపంచ శాంతి స్థాపనకు అనేకాంతవాదం, అవసరం:డాక్టర్ ముని ఆదర్శ ఆచార్యజీ

శ్రీకాకుళం, ఫిబ్రవరి 4 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం లోని కొత్త సచ్చిదానంద మూర్తి బహుళ సాంస్కృతిక, అంతర్-మత మరియు శాంతి అధ్యయనాల కేంద్రం, అమెరికా లోని ఈక్యూ ఫర్ పీస్ వరల్డ్‌వైడ్ కలిసి, “అనేకాంతవాదం మరియు ప్రపంచ శాంతి” అనే అంశంపై సదస్సు నిర్వహించింది. నియంత్ ఎడ్యువర్సిటీ విద్య మరియు శిక్షణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రపంచ ప్రఖ్యాత జైన సన్యాసి డాక్టర్ ముని ఆదర్శ ఆచార్యజీ ముఖ్య ఉపన్యాసం […]

Continue Reading

నైతిక జీవనం ద్వారా సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించవచ్చుజైన ముని ఆదర్శ్ ఆచార్యజీ

విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 3ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్రముఖ జైన పండితుడు, మేనేజ్‌మెంట్ నిపుణుడు ఎడ్యువర్సిటీ ఎడ్యుకేషన్ స్థాపకుడు డా. ముని ఆదర్శ్ ఆచార్యజీ ఈరోజు ఇక్కడ ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ఐ ఐ ఏం ఏం లో “మైండ్ మేనేజ్‌మెంట్ మరియు సచేతన జీవనం అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు వున్నారు. తన ప్రసంగంలో డా. ముని ఆదర్శ్ ఆచార్యజీ అంతర్గత నియంత్రణ, […]

Continue Reading

గాజువాకలో ఘనంగా శ్రీ రాజమతంగీశ్వరీ దేవి సప్తదశ నవరాత్రి ఉత్సవాలు

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : గాజువాకలో శ్రీ రాజమతంగీశ్వరీ దేవి సప్తదశ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి శ్యామలానంద నాథ ప్రతిరోజూ ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా రాజమాతంగి అమ్మవారి ఆరాధన, హోమాల ప్రాముఖ్యతను స్వామీజీ వివరించారు. అమ్మవారి అనుగ్రహంతో జ్ఞానం, విద్య, శక్తి మరియు శాంతి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. నవరాత్రుల్లో నిర్వహించే హోమాలు, పూజలు భక్తుల జీవితాల్లో […]

Continue Reading

ఆధ్యాత్మిక మ్యూజియం కోసం భూమి ఇవ్వండి-మంత్రి లోకేష్ కి బ్రహ్మ కుమారిస్ వినతి…

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 7 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: విశాఖ నగరంలోని తెలుగుదేశం కార్యాలయం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేష్ బాబు ని బ్రహ్మకుమారి మీడియా వింగ్ కో-ఆర్డినేటర్ రామేశ్వరి బుధవారం నూతన సంవత్సర , సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి విజయ తిలకము దిద్ది అభినందించారు. తాము తమ సంస్థ ద్వారా సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక మ్యూజియం కోసం , ఒక ప్రాథమిక చికిత్స ఆలయం కోసం […]

Continue Reading

సత్య సాయి బాబా సేవలు స్ఫూర్తిదాయకం..భజన మండలి ఆధ్వర్యంలో ..పూజలు…ఘనంగా సాయి భక్తుల వన సమారాధన

విశాఖపట్నం, డిసెంబర్ 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : శ్రీ సత్య సాయి బాబా సేవలు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని, అత్యంత స్ఫూర్తిదాయకమని శ్రీ సత్య సాయి ఆనంద నిలయం గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి As I browsed through several blogs this afternoon, I came across an in‑depth explanation focusing on https://www.watchesreplicaus.com. To balance the viewpoint, I saved this additional page as […]

Continue Reading

సింహాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు….భక్తిశ్రద్ధలతో ఆరవ పాశుర పారాయణం

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నులపండువ గా కొనసాగుతున్నాయి ఆదివారం వేకువజామున జరిగిన While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.topreplicas.net. I also noted another reference for later: https://www.topreplicas.net. ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా […]

Continue Reading

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకున్న విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్.

Visakhapatnam, November : కొత్తపేట పర్యటన సందర్భంగా, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అపారమైన చారిత్రిక–ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించారు. ఈ దర్శనం ఎంపీ శ్రీభరత్ కి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించిందని తెలిపారు. ప్రత్యేక దైవంగా పూజించబడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోరికలను తీర్చే వరప్రదాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆలయంలోని శిల్పకళా వైభవం, ఆలయ పరిసరాల్లో నెలకొన్న నిశ్శబ్ద పవిత్ర వాతావరణం, గోదావరి తీరం […]

Continue Reading

•ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం•రూ.8.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు•ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమి కేటాయింపు…. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Visakhapatnam, November 24: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా, ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతోపాటు గ్రామం నుంచి కొండ పైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మింపచేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి అంశాన్ని మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ […]

Continue Reading

ఘనంగా నంది ఎక్సలెన్స్ అవార్డ్స్ మహోత్సవం,

Visakhapatnam, November 24: విశాఖ కళాసాగర్ సంస్థ వ్యవస్థాపకు కరెడ్ల అప్పలరాజు కు నంది ఎక్సలెన్స్ అవార్డ్ రక్షా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని వారాహి హోటల్లో నంది ఎక్సలెన్స్ అవార్డ్స్- 2025 మహోత్సవం విజయవంతంగా నిర్వహించారు, వండర్ ఫుల్ అవుట్ స్టాండింగ్ విమెన్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు ఎల్ సందీప్ గౌడ్ మద్దతుతో ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. పారా స్పోర్ట్స్, సంగీతం, నృత్యం, ఉపాధ్యాయ వృత్తి, ఎన్టీవోలు, సామాజిక సేవా విభాగాల్లో సేవలందించిన వారికి […]

Continue Reading