దేశంలోని అరుదైన రాజనీతిజ్ఞుల్లో వాజ్పేయి ముందుంటారు…దేశం పట్ల నిబద్ధత రాజకీయాల్లో విశ్వసనీయత వాజపేయి సొంతం…అటల్ బిహారి వాజ్ పేయి కాంస్య విగ్రహావిష్కరణ సభకు హాజరైన విశాఖ ఎం.పి. ఎం.శ్రీభరత్
విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : దేశంలో అతికొద్ది మంది రాజనీతిజ్ఞుల్లో అటల్ బిహారి వాజ్ పేయి ని ప్రముఖంగా చెప్పుకోవాలిని, దేశ హితం కోసం నిరంతరం పరితపించే నాయకుడుగా వాజ్ పేయి ఎప్పటికీ గుర్తుండిపోతారని విశాఖ పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ అన్నారు. అటల్ – మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో విశాఖలోని బీచ్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో హోమ్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి బండి సంజయ్ […]
Continue Reading