INNOVATION TURNS LOCOMOTIVES MORE ATTRACTIVE & AESTHETIC

VisakhaPatnam, February 23 Flash mail News Publications : Waltair Division of East Coast Railway has taken a significant step towards innovative non-fare revenue generation with the successful award of a commercial advertisement contract on TEN numbers of WAP-7 electric locomotives awarded to a Delhi based Catering and Hospitality Services contractor through e-auction process for a […]

Continue Reading

DRM Lalit Bohra, Waltair Division of East Coast Railway, inspected the Diesel Loco Shed at Visakhapatnam today,

Visakhapatnam, February Flash Mail News Media Publications : Waltair Division of East Coast Railway, Divisional Railway Manager, Lalit Bohra, inspected the Diesel Loco Shed at Visakhapatnam today, 21.02.2026. During the visit, the DRM reviewed various ongoing activities, infrastructure upgrades, and technical modifications being undertaken at the shed to enhance operational efficiency and maintenance standards. He […]

Continue Reading

తెలుగుభాషను అంతర్జాతీయ భాషగా గుర్తించేటట్లు చేయడమే మన లక్ష్యం.. ఆంధ్రవిశ్వకళాపరిషత్ తెలుగుశాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 21 మేజర్ న్యూస్ : ఆంధ్రవిశ్వకళాపరిషత్ మరియు సమైక్య భారతి సంయుక్తంగా శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవసభ ఆంధ్రవిశ్వకళాపరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సభకు సభాధ్యక్షులు తెలుగుశాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ తెలుగు భాషను అంతర్జాతీయ మాతృభాషగా గుర్తించడమే మన లక్ష్యమని అన్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేయాలని అన్నారు. తెలుగు భాష విశిష్టత […]

Continue Reading

అమరావతిలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: అమరావతి: ఫిబ్రవరి 20:- మంగళగిరి 6వ బెటాలియన్ APSPలో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ స్పోర్ట్స్ కే.వి. మోహన్ రావు, డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కేకేఎన్ అనుబు […]

Continue Reading

గీతంలో సౌత్ జోన్ చదరంగం పోటీలు ప్రారంభం

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఎఐయు) ఆధ్వర్యంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేధికగా దక్షిణ మండల (సౌత్ జోన్) అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల చదరంగం (చెస్) పోటీలను శనివారం గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎరోల్ డిసౌజా ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. దక్షిణ మండల (సౌత్ జోన్) అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల చదరంగం (చెస్) పోటీలకు లక్ష్మిభాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేషన్ డీన్ (గాల్విvయర్) […]

Continue Reading

ఘ‌నంగా ప్రారంభ‌మైన మేక‌పాటి గౌతం రెడ్డి ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ మెడిటేష‌న్‌-ద‌మ్మ‌ …రూ 4 కోట్ల వ్య‌యంతో నిర్మించిన మేక‌పాటి కుటుంబం…మ‌హాబోధి సొసైటీకి అప్ప‌గించిన కుటుంబ స‌భ్యులు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 21 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : మ‌హాబోధి సొసైటీ-ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం సంయుక్త స‌హ‌కారంతో ఏయూలో దాదాపు రూ 4 కోట్ల వ్య‌యంతో నిర్మిత‌మైన మ‌హాబోధి మేక‌పాటి గౌతంరెడ్డి ఇంట‌ర్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ మెడిటేష‌న్-ద‌మ్మ కేంద్రం శ‌నివారం ఉదయం ప్రారంభ‌మైంది. మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌ రెడ్డి-మ‌ణిమంజ‌రి దంప‌తులు ఈ అంత‌ర్జాతీయ మెడిటేష‌న్ సెంట‌ర్‌ను నిర్మించి మ‌హాబోధి సొసైటీ-ఏయూకు బ‌హూక‌రించారు. త‌మ కుమారుడు మాజీ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి జ్ఞాప‌కార్దం, స‌మాజంలో […]

Continue Reading

శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహణ… సముద్ర ఉత్పత్తులతో ఔషధాల తయారీ… ఘనంగా ప్రారంభమైన మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంతర్జాతీయ సదస్సు ….

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : సముద్ర ఆధారిత ఉత్పత్తులతో ఔషధాల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాద్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ కేరళ గౌరవ ఆచార్యులు కె.వి జయచంద్రన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు, మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా మెరైన్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. […]

Continue Reading

ఆంధ్ర విశ్వవిద్యాలయం టైక్వాండో పురుషులు, మహిళల జట్టు ఎంపికలు … ముఖ్యఅతిథిగా డీన్ ఇంఫ్రా ప్లానింగ్ ఆచార్య కె. శ్రీనివాసరావు

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: ఆంధ్రవిశ్వవిద్యాలయం టైక్వాండో పురుషులు, మహిళల జట్టు ఎంపికలు గురువారం ఏయూ న్యూ జిమ్నాజియంలో జరిగాయి. ముఖ్యఅతిథిగా డీన్ ఇంఫ్రా ప్లానింగ్ ఆచార్య కె. శ్రీనివాసరావు పాల్గొని ప్రారంబించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. టైక్వాండో జట్టు లు యూనివర్శిటి పోటీల్లో ప్రతిభ సాదించి వర్సిటికి మంచి పేరు తేవాలన్నారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ […]

Continue Reading

అభిరుచి, ఆసక్తి ఉండటం చాలా ప్రధానం..ట్రాన్స్ ఫార్స్ హేబిట్స్ డైరెక్టర్ ఇంద్రాణి యశోధ కొంపెల్ల…. జన్యుపరమైన, కాలుష్యం, ఆహార అలవాట్లు, మానసిక అంశాలు సంతానంపై ప్రభావం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: వృత్తిపరమైన ప్రగతి సాధించాలంటే సంబంధిత అంశంపై అభిరుచి, ఆసక్తి ఉండటం చాలా ప్రధానమని ట్రాన్స్ ఫార్స్ హేబిట్స్ డైరెక్టర్ ఇంద్రాణి యశోధ కొంపెల్ల అన్నారు. గురువారం ఏయూ సైకాలజీ విభాగలో శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అప్లయిడ్ బిహేవియర్ అనాలసిస్ ఇన్ ఇటిజం-ఫౌండేషన్స్ చాలెంజెస్ అండ్ ప్రాక్టీస్ కాంటెక్ట్స్ అంశంపై ప్రసంగించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశంలో గ్రామీణ ప్రాంతంలో నేటికీ ఆటిజంపై […]

Continue Reading

విశాఖపట్నంలో – ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనంతరం గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగం.‌.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు నేవెల్ ఎయిర్ స్టేషన్ లో వీడ్కోలు పలికిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఏ. పి. ముఖ్యమంత్రి ఏన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, జిల్లా ఇంచార్జి మంత్రి డి. బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, సి . పి శంఖ బ్రత బాగ్చి తదితరులు. ఆదరణీయ గవర్నర్, నౌకాదళ అధిపతి […]

Continue Reading