కొరాపుట్-సింగపూర్ రోడ్డు రెట్టింపు ప్రాజెక్టులో భాగంగా టన్నెల్ నంబర్ 35 పనులు పూర్తి

Visakhapatnam, November 20 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొరాపుట్-సింగపూర్ రోడ్డు రెట్టింపు ప్రాజెక్టులో భాగంగా టన్నెల్ నంబర్ 35 పనులు పూర్తయ్యాయి. వాల్టేర్ డివిజన్ పరిధిలోని సికర్పై (SKPI) మరియు కెయుట్గుడ (KTGA) స్టేషన్ల మధ్య ఉన్న ఈ టన్నెల్ 630 మీటర్ల పొడవు ఉంది. టన్నెల్ నిర్మాణం 100 శాతం అలైన్‌మెంట్ మ్యాచింగ్‌తో పూర్తయింది. ఈ టన్నెల్‌ను 5 డిగ్రీల కర్వ్‌తో హార్స్‌షూ ఆకారంలో నిర్మించారు. ఈ నిర్మాణం విశాఖపట్నంలోని చీఫ్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్-II పరిధిలోకి […]

Continue Reading

డి ఆర్ ఏం కప్ అఖిల భారత ఆహ్వాన ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్ విడుదల

విశాఖ ఎడ్యుకేషన్, నవంంబర్ 28 : : ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వాల్టెయిర్ 72వ పురుషులు, 11వ మహిళల ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025-26ను డిసెంబర్ 3 నుండి 6 వరకు విశాఖపట్నం వాల్టెయిర్ రైల్వే స్టేడియంలో నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్ పోస్టర్‌ను శుక్రవారం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, ఆవిష్కరణ చేసారు. ఏడి ఆర్ ఏం ఇన్‌ఫ్రా. ఈ శాంతారామ్, ఏ మ్. హరనాథ్, స్పోర్ట్స్ ఆఫీసర్ & […]

Continue Reading

ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వాల్టేర్ 72వ పురుషుల , 11వ మహిళల అల్ ఇండియా రైల్వే వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025-26

visakhapatnam, November 28 : ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ వాల్టేర్ 72వ పురుషుల , 11వ మహిళల అల్ ఇండియా రైల్వే వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025-26ను డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 6, 2025 వరకు విశాఖపట్నంలోని వాల్టేర్ రైల్వే స్టేడియంలో నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్ పోస్టర్‌ను November 28 న డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రెసిడెంట్ ECoRSA, లలిత్ బోహ్రా, ADRM (ఇన్‌ఫ్రా) E సంతరం, M. హరనాథ్, స్పోర్ట్స్ ఆఫీసర్, సీనియర్ DFM […]

Continue Reading

పెన్షన్‌దారులు తప్పనిసరిగా జీవన ప్రమాణ ధృవపత్రం సమర్పించాలి…. 2026 జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 మధ్య సమర్పించాలి…. జిల్లా ఖజానా అధికారి వి. ఎల్. సుభాషిణి

అనకాపల్లి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు తమ జీవన ప్రమాణ ధృవపత్రాలు (Life Certificates) ను 2026 జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి వి. ఎల్. సుభాషిణి తెలిపారు. నవంబర్ 25, డిసెంబర్ 25 నెలల్లో ఇప్పటికే సమర్పించిన ధృవపత్రాలు ఈ సంవత్సరానికి పరిగణించబడవని, అందువల్ల పెన్షన్‌దారులు కొత్త సంవత్సరానికి సంబంధించిన తాజా ధృవపత్రాలను నిర్దిష్ట గడువులోపే […]

Continue Reading

ఫార్మసీ గ్యాలరీలో ఒక రోజు అంతర్జాతీయ సదస్సు

Visakhapatnam, November 29: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, ఏయూ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సహకారంతో ఫార్మసీ పాత భవనం గ్యాలరీలో ఒక రోజు అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. గిరిజశంకర్ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ కె. ఈశ్వర కుమార్ సదస్సు ప్రాముఖ్యతను వివరించారు. సదస్సు ముఖ్య అతిథి శ్రీ కె.వి.వి. రాజు, మేనేజింగ్ డైరెక్టర్, అజినోమోటో […]

Continue Reading

సోషల్ వర్క్ విభాగం విద్యార్థుల కోసం రెండు రోజుల వర్కుషాప్

Visakhapatnam, November 29 : ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోషల్ వర్క్ విభాగం విద్యార్థుల కోసం రెండు రోజుల వర్కుషాప్ నిర్వహించారు. కార్మిక చట్టాల విషయ నిపుణుడు డాక్టర్ జె. ప్రసాద్ ‘కార్మిక సంస్కరణల’పై ఏయూ ఎం.ఎస్.డబ్ల్యూ (MSW) విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన లేబర్ కోడ్లపై ప్రభుత్వ నోటిఫికేషనన్ను స్వాగతిస్తున్నామని, ఈ సంస్కరణలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల కార్మికులపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. కార్మిక చట్టాల హేతుబద్ధీకరణ పారిశ్రామిక వృద్ధిని బలోపేతం […]

Continue Reading

గీతం వేధికగా ‘‘లాసా’’ 13వ అంతర్జాతీయ సమావేశాలు

visakhapatnam, November 29: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వేధికగా డిసెంబర్‌ 19 నుంచి 20వ తేదీ వరకు లేబొరేటరీ ఎనిమల్‌ సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ (లాసా) 13వ అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు లాసా జాతీయ అధ్యక్షుడు, సిఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ విజయపాల్‌సింగ్‌ వెల్లడిరచారు. దీనికి సంబంధించిన వివరాలను నవంబర్ 29 న గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మశీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన తెలియజేశారు. లాసా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జె.మహేష్‌కుమార్‌, కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.కె.శక్తి దేవన్‌, సమావేశాల కమిటి […]

Continue Reading

ఏయూతో అరబిందో ఫార్మ ఫౌండేషన్ ఎంఓయూ

విశాఖ ఎడ్యుకేషన్ 28 : ఆంద్రవిశ్వవిద్యాలయంతో అరబిందో ఫార్మ ఫౌండేషన్ అవగాహన ఒప్పందం చేసుకుంది. శుక్రవారం పాలక మండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వైస్ చాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, అరబిందో ఫార్మ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ వి.మనోహర్ రెడ్డిలు సంతకాలు చేశారు. అనంతరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అవగాహన ఒప్పందంలో భాగంగా కెమిస్ట్రీ విభాగంలో అరబిందో ఫార్మ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ […]

Continue Reading

అనుబంధ కళాశాలలు ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్ కి దరఖాస్తు చేయాలి, ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 28 : విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న కళాశాలలు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ ఐ ఆర్ ఎఫ్) కు దరఖాస్తు చేయాలని ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం బీచ్ రోడ్ లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఉన్నత విద్య మండలి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల, కళాశాలల ఎన్ ఐ ఆర్ ఎఫ్ సమన్వయకర్తలకు నిర్వహించిన ప్రత్యేక ఒకరోజు వర్క్ షాప్ ఆయన ప్రారంభించారు. […]

Continue Reading