Prof V. Krishnamohan Elected Vice-Chairman of AIMS Andhra Pradesh Chapter

By Dr Challa Krishnaveer Abhishek Visakhapatnam, March 30 Flash mail News Publications : In a significant development for the academic and management education community in the state, Prof. V. Krishnamohan, Director General of the Integral Institute of Advanced Management (IIAM) and former Registrar of Andhra University, has been elected as the Vice-Chairman of the Andhra […]

Continue Reading

Tejan Macavoray Brings sierra leone Alive at Andhra University

By Dr Challa Krishnaveer Abhishek Visakhapatnam,March 28 Flashmail News Publications : The vibrant Cultural Festival at Andhra University Convention Hall, the audience was transported across continents as Tejan Macavoray, a student of the Department of Journalism and Mass communication, delivered a compelling cultural presentation on his homeland, Sierra Leone.Held at the Andhra University Convention Hall, […]

Continue Reading

28, 29 తేదీల్లో ఏపీసెట్ ప్రవేశ పరీక్షలు… నిమిషం ఆలస్యమైనా అనుమతించరు….పరీక్షకు హాజరుకానున్న 32,779 మంది అభ్యర్థులు

Continue Reading

విశాఖ నగరంలోని లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఎన్వేద థెరప్యూటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం వారి భూరి విరాళం అందించినట్టు ఏ యూ మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001), మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు వెల్లడి

విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 26 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు హాస్పిటల్ క్లినికల్ లాబ్ ను అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్ , యూరిన్ ఎనలైజర్ కొనుగోలు కొరకు ఎన్వేద థెరప్యూటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారత సంస్థ యొక్క డైరక్టర్ లయన్ సిఎన్ఎస్పి కృష్ణారావు, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు ద్వారా రూ.4,59,000/- (నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల […]

Continue Reading

ఏయూ ఇంటర్ కాలిజియట్ మహిళల ఖోఖో పోటీలు విజేత ప్రగతి వ్యాయామ విద్యా కళాశాల బహుమతులు అందజేసిన ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య కె. మదుమూర్తి …. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్

విశాఖపట్నం, మార్చ్ 26 ఫ్లాష్ మెయిల్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంటర్ కాలిజియట్ మహిళల ఖోఖో పోటీలు ఏయూ గోల్డెన్ జూబ్లీ క్రీడా మైధానంలో గురువారం సాయంత్రం ముగిసాయి. విజేతలకు ఏయూ కోదండరామయ్య క్రీడా భవనంలో ఎపిఎస్ సి హెచ్ ఈ చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి, ఏయూ వీసీ ఆచార్య జీ.పీ రాజశేఖర్ విజేతలకు బహుమతి ప్రధానం చేసారు. ఖోఖో మహిళల ఇంటర్ కాలిజియట్ పోటీల్లో ప్రధమ స్థానంలో విజయనగరం జిల్లా కొత్తవలస ప్రగతి వ్యాయామ […]

Continue Reading

ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వైభవం.. నిరుపమాన ప్రగతికి నిదర్శనం…ఏయూ స్నాత‌కోత్స‌వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, ఛాన్స‌లర్ అబ్దుల్ నజీర్…ఘ‌నంగా ఆంధ్ర విశ్వ‌క‌ళాప‌రిష‌త్ 91, 92వ స్నాత‌కోత్స‌వం…అవార్డుల ప్ర‌దానోత్స‌వం ….ఏయూ పూర్వ విద్యార్థి డాక్ట‌ర్ పూర్ణచంద్ర‌రావు స‌గ్గుర్తి….కేంద్ర సాహిత్య‌ అకాడ‌మి అవార్డు…గ్ర‌హీత త‌ల్లావ‌జ్జ‌ల‌ ప‌తంజ‌లి శాస్త్రిల‌కు డాక్ట‌రేట్ అవార్డుల ప్ర‌దానం…. ఫ్యాక‌ల్టీ ఆఫ్ లా నుంచి ఇద్ద‌రు, ఫ్యాక‌ల్టీ ఆఫ్ సైన్స్, ఇంజ‌నీరింగ్, ఫార్మాస్యూటిక‌ల్ సైన్స్స్ నుంచి ఏడుగురు మొత్తం 17 మంది రీసెర్చ్ మెడ‌ల్స్ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీల‌ను, 441 మంది పీహెచ్డీ డిగ్రీలు….

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 25 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : వందేళ్ల వైభ‌వానికి నిరుప‌మాన ప్ర‌గ‌తికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్ర‌త్యేక‌ నిద‌ర్శ‌న‌మ‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో బుధ‌వారం నిర్వహించిన 91వ, 92వ స్నాతకోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ‌న‌ విశ్వవిద్యాలయ వందేళ్ల ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికి […]

Continue Reading

గ్లోబ‌ల్ కిచెన్‌గా అవ‌త‌రించిన ఏయూ…ప్ర‌పంచ రుచుల‌కు వేదికైన ఏయూ…..

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్ర‌పంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. విభిన్న దేశాల వంట‌కాలు ఒక్క‌చోట చేరిపోయాయి. విశాఖ వాసుల‌కు వైవిధ్య‌మైన రుచుల‌ను పంచాయి. శాఖాహార‌, మంసాహార వంట‌కాలు స‌రికొత్త అనుభూతుల‌ను అందించాయి. బీచ్‌రోడ్డులోని ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ విద్యార్థుల ఫీస్ట్ ఫెస్ట్ ఘ‌నంగా జ‌రిగింది. . దీనిలో భాగంగా 40 దేశాల నుంచి విద్యార్థులు ఏర్పాటు చేసిన 38 స్టాల్స్‌లో […]

Continue Reading

25 న ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవం -హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ డాక్టర్ ఎస్. అబ్దుల్ నజీర్ -ముఖ్య అతిధిగా బ్యాంక్ అఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి -స్నాతకోత్సవంలో పాల్గొంటున్న విద్యశాఖ మంత్ర నారా లోకేష్

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం 91,92వ సంయుక్త స్నాతకోత్సవం ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తెలిపారు. శనివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నాతకోత్సవానికి ఏయూ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. స్నాతకోత్సవానికి ముఖ్య […]

Continue Reading

ఆంధ్రవిశ్వవిద్యాలయ ఖోఖో పురుషులు జట్టు ఎంపిక

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఖోఖో పురుషుల జట్టు ఎంపిక జరిగింది. ఖోఖో ఏయూ జట్టు క్రీడాకారులను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య ఎన్. విజయమోహన్ ఆదివారం విభాగం లో అభినందించారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మార్చి 26 నుంచి 29 వరకు కర్ణాటక దేవంగీర్ యూనివర్శిటిలో పురుషుల ఖోఖో పోటీలు జరుగుతాయన్నారు. ఈ జట్టులో 14 మంది క్రీడాకారులను ఎంపికయ్యారని తెలిపారు. […]

Continue Reading

ఏయూ అలుమ్ని మేనేజ్‌మెంట్ పోర్టల్ ప్రారంభం

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి 23 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ :ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ప్రపంచవ్యాప్త అలుమ్ని నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆల్మాశైన్స్‌ భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక అలుమ్ని మేనేజ్‌మెంట్ పోర్టల్‌ను తయారు చేసింది. ఈ పోర్టల్ ను ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి. పి. రాజశేఖర్ మాట్లాడుతూ మా అలుమ్ని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గర్వకారణం మరియు బలమైన ఆధారం. ఈ వేదిక ద్వారా […]

Continue Reading