అన్ని శాఖల సమన్వయంతో, నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.

Visakha Education, November 15 :  విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకముగా జరిగిన సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సును అన్ని శాఖల సమన్వయంతో, నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.,   పర్యవేక్షణలో పటిష్ట బందొబస్తూ మధ్య ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతముగా భద్రత కల్పించడం జరిగినది. ▪️ నగరానికి విచ్చేసిన పలు దేశాల ప్రతినిధులు, ప్రముఖుల కోసం పోలీసు సిబ్బందితో నిరంతర నిఘాతో, అన్ని భద్రతా చర్యలు చేపట్టడమైనది.  సి.ఐ.ఐ భాగస్వామ్య సదస్సు జరిగిన వేదిక పరిసర ప్రాంతాలు, […]

Continue Reading

భారీ పేలుడు సంభవించిన ఘటనలో 13మంది మృతి… ఉగ్ర కుట్ర భగ్నం. 8 మంది అరెస్టు

Visakhapatnam, Flashmail News November 10 : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో సాయంత్రం సరిగ్గా 6. 52గంటల సమయంలో ట్రాఫిక్ రెడ్లైట్ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న ఓ కారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇది నేటి విషాదం. ఇదిలా ఉండగా అదే రోజు దేశంలో మరో ఘటన. ఉగ్ర కుట్ర […]

Continue Reading

దంత వైద్యురాలి ఆత్మహత్య.. కారణం ఏంటంటే

వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని దంతవైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కళ్లకుర్చి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుకోవిలూర్‌ సందైపేట సుబ్రమణ్యనగర్‌ ప్రాంతానికి చెందిన కృష్ణన్‌ కుమార్తె అమృతవర్షిణి (24) దంత వైద్యురాలిగా పనిచేస్తోంది.

Continue Reading

ఆ నిధుల కోసం పెద్ద ప్లానే వేశారు.. కట్ చేస్తే మొత్తం ఫసక్..

సాధారణంగా కొత్తవాళ్లు ఊళ్లలో ఒకసారి కనిపిస్తేనే గ్రామస్తులు కాస్త అనుమానం వ్యక్తం చేస్తారు. అదే పలుమార్లు.. ఒకే ప్రాంతంలో తిరుగాడుతూ కనిపిస్తే.. నో డౌట్.. ఎవడ్రా నువ్వు అని గల్లా పట్టి నిలదీస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. ఊర్లో అనుమానాస్పద రీతిలో తిరుగుతున్న ముఠాను పట్టుకున్నారు గ్రామస్తులు. మరి ఈ ముఠా ఎందుకు ఆ ఊళ్లో తిరుగుతోంది.. వారి లక్ష్యమేంటి.. గ్రామస్తులు వారిని ఏం చేశారు.. పూర్తి వివరాలు తెలియాలంటే […]

Continue Reading

మద్యానికి డబ్బులివ్వలేదని.

నవ మాసాలు మోసి.. కనీపెంచి పోషించిన తల్లికి అండగా ఉండాల్సిన ఆ కుమారుడు విచక్షణ మరిచిపోయాడు. మద్యానికి బానిసై కన్నబంధాన్ని మరిచి దారుణంగా తల్లినే హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో జరిగింది.

Continue Reading

మరో ఘోర రోడ్డు ప్రమాదం.

ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాణించాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలులో రోడ్డు ప్రమాదం మరువకముందే చేవెళ్లలో మరో ఘోరం జరిగింది. టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు

Continue Reading