ఏయూ ఇంటర్ కాలిజియట్ మహిళల ఖోఖో పోటీలు విజేత ప్రగతి వ్యాయామ విద్యా కళాశాల బహుమతులు అందజేసిన ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య కె. మదుమూర్తి …. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్

విశాఖపట్నం, మార్చ్ 26 ఫ్లాష్ మెయిల్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంటర్ కాలిజియట్ మహిళల ఖోఖో పోటీలు ఏయూ గోల్డెన్ జూబ్లీ క్రీడా మైధానంలో గురువారం సాయంత్రం ముగిసాయి. విజేతలకు ఏయూ కోదండరామయ్య క్రీడా భవనంలో ఎపిఎస్ సి హెచ్ ఈ చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి, ఏయూ వీసీ ఆచార్య జీ.పీ రాజశేఖర్ విజేతలకు బహుమతి ప్రధానం చేసారు. ఖోఖో మహిళల ఇంటర్ కాలిజియట్ పోటీల్లో ప్రధమ స్థానంలో విజయనగరం జిల్లా కొత్తవలస ప్రగతి వ్యాయామ […]

Continue Reading

ఆంధ్రవిశ్వవిద్యాలయ ఖోఖో పురుషులు జట్టు ఎంపిక

విశాఖ ఎడ్యుకేషన్, మార్చి ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఖోఖో పురుషుల జట్టు ఎంపిక జరిగింది. ఖోఖో ఏయూ జట్టు క్రీడాకారులను ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య ఎన్. విజయమోహన్ ఆదివారం విభాగం లో అభినందించారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మార్చి 26 నుంచి 29 వరకు కర్ణాటక దేవంగీర్ యూనివర్శిటిలో పురుషుల ఖోఖో పోటీలు జరుగుతాయన్నారు. ఈ జట్టులో 14 మంది క్రీడాకారులను ఎంపికయ్యారని తెలిపారు. […]

Continue Reading

ల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియస్గా ముని కృష్ణ…చాంపియన్ ఆఫ్ ది చాంపియస్ గా కన్నూరు యూనివర్సిటీ క్రీడాకారుడు -ఓవరాల్ చాంపియస్ గా మాంగళూరు, కన్నూరు యూనివర్సిటీలు. . . 115 యూనివర్సిటీల నుంచి హాజరైన 509 మంది క్రీడాకారులు….వి సి ప్రొఫెసర్ రాజశేఖర్, సెంచూరియన్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ జీ ఎస్ ఎన్ రాజు బహుమతి ప్రదానం…

విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 4 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిసాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఈ పోటీలను నిర్వహించారు. చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ గా కన్నూరు యూనివర్సిటీ నిలచింది. ఏయూ పూర్వ ఉపకులపతి, సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్ జి.ఎస్.ఎన్ రాజులు, ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ సంయుక్తంగా కన్నూరు యూనివర్సిటీ క్రీడాకారుడు […]

Continue Reading

ఆల్ ఇండియా ఇంట‌ర్ యూనివర్శిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియ‌న్‌షిప్ పోటీలు ప్రారంభం….హాజ‌ర‌యిన 509 మంది క్రీడాకారులు….-పాల్గొంటున్న 115 విశ్వ‌విద్యాల‌యాలు….

విశాఖ ఎడ్యుకేషన్, మార్చ్ 3 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా ఆల్ ఇండియా ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియ‌న్‌షిప్ పోటీలు మంగ‌ళ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. అర్జున అవార్డు గ్ర‌హీత నీలంశెట్టి ల‌క్ష్మి ముఖ్య అతిధిగా హాజ‌రై కార్య‌క్ర‌మాన్ని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. అర్జున అవార్డు గ్ర‌హీత నీలంశెట్టి ల‌క్ష్మి మాట్లాడుతూ విభిన్న రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. […]

Continue Reading

అమరావతిలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: అమరావతి: ఫిబ్రవరి 20:- మంగళగిరి 6వ బెటాలియన్ APSPలో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ స్పోర్ట్స్ కే.వి. మోహన్ రావు, డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కేకేఎన్ అనుబు […]

Continue Reading

గీతంలో సౌత్ జోన్ చదరంగం పోటీలు ప్రారంభం

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఎఐయు) ఆధ్వర్యంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేధికగా దక్షిణ మండల (సౌత్ జోన్) అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల చదరంగం (చెస్) పోటీలను శనివారం గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎరోల్ డిసౌజా ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. దక్షిణ మండల (సౌత్ జోన్) అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల చదరంగం (చెస్) పోటీలకు లక్ష్మిభాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేషన్ డీన్ (గాల్విvయర్) […]

Continue Reading

ఆంధ్ర విశ్వవిద్యాలయం టైక్వాండో పురుషులు, మహిళల జట్టు ఎంపికలు … ముఖ్యఅతిథిగా డీన్ ఇంఫ్రా ప్లానింగ్ ఆచార్య కె. శ్రీనివాసరావు

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: ఆంధ్రవిశ్వవిద్యాలయం టైక్వాండో పురుషులు, మహిళల జట్టు ఎంపికలు గురువారం ఏయూ న్యూ జిమ్నాజియంలో జరిగాయి. ముఖ్యఅతిథిగా డీన్ ఇంఫ్రా ప్లానింగ్ ఆచార్య కె. శ్రీనివాసరావు పాల్గొని ప్రారంబించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. టైక్వాండో జట్టు లు యూనివర్శిటి పోటీల్లో ప్రతిభ సాదించి వర్సిటికి మంచి పేరు తేవాలన్నారు. ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్ […]

Continue Reading

విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వలన ఉత్సాహాన్ని ఇస్తాయి.. శతాబ్ది క్రికెట్ విజేత డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల విజేతలకు లక్ష రూపాయలు ప్రైజ్ మణి అందజేసిన వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్

విశాఖ ఎడ్యుకేషన్,ఫిబ్రవరి 12 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విద్యార్థులు క్రిడల్లో పాల్గొనడం వలన ఉత్సాహాన్ని ఇస్తాయని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపి రాజశేఖర్ అన్నారు. గురువారం ఏయూ క్రీడామైదానంలో ఆట్టహాసంగా సెంటనరీ క్రికెట్ పైనల్ పోటీలు జరిగాయి. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ క్రికెట్ పోటీల్లో విజేతలకు ప్రైజ్ మానిని స్పాన్సర్ అందించి న వారికీ అభినందనలు తెలిపారు. ఈ ఫైనల్ పోటీలు డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలకు జిడిసీ గుమ్మ లక్ష్మీ పురం […]

Continue Reading

19 సీఎంఆర్ అయిష్ట టెన్నిస్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన భీమిలి నియోజకవర్గం శాసనసభ సభ్యులు గంట శ్రీనివాసరావు

విశాఖపట్నం, జనవరి 30 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : 19 వ సీఎంఆర్ అయిష్ట టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం ఉదయం ఆఫీసర్ క్లబ్ లో అన్ని కేటగిరీల్లో ఫైనల్స్ మ్యాచులు హోరాహోరీగా సాగాయి అంతర్జాతీయ స్థాయి మరిపించేలా క్రీడాకారులు ఆడారు. గెలిచిన వారికి బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం శాసనసభ సభ్యులు గంట శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఆయన మాట్లాడుతూ వయసుతో సంబంధం […]

Continue Reading

ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం19 వ సీఎంఆర్ టెన్నిస్ పోటీలు ప్రారంభించిన ఏం. పి శ్రీభరత్

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 27 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం కలిపిస్తుందని విశాఖ ఏపీ శ్రీ భరత్ అన్నారు. 19వ సీఎంఆర్ అఖిలభారత సీనియర్ టెన్నిస్ పోటీలు మంగళవారం మెయిన్ పోటీలును ఆఫీసర్ క్లబ్ లో ప్రారంబించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా ఆనందించాల్సిన విషయంని, అలాగే టెన్నిస్ క్రీడ అనేది చాలా ఖర్చుతో కూడుకుని ఆటని ఈసారి రాష్ట్ర, జాతీయ, అంతర […]

Continue Reading