విశాఖపట్నంలో ఆచార్య డా. ముని ఆదర్శ్ జీ కి “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రధానం

విశాఖఎడ్యుకేషన్,ఫిబ్రవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆధ్యాత్మిక విద్యా రంగాలకు గర్వకారణమైన వేళలో ప్రపంచ ప్రఖ్యాత జైన సన్యాసి ఆచార్య డా. ముని ఆదర్శ్ జీ కి ప్రతిష్టాత్మకమైన “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన ఈ క్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థ డీన్ వాన్ లీవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థలు సంయుక్తంగా విశాఖపట్నంలోని ఐఐఎం లో […]

Continue Reading

భారతీయ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది -ఘనంగా ప్రారంభమైన వేపాకాన్-2026 జాతీయ సదస్సు

విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 6 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : భారతీయ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్.సి.ఐ.ఎస్. ఎం) చైర్ పర్సన్ డాక్టర్ మనీష కొటేకర్ అన్నారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో విశ్వ ఆయుర్వేద పరిషత్, ఏయూ డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న తొలి జాతీయ విమెన్ […]

Continue Reading

6 నుంచి మహిళా ఆయుర్వేద పరిషద్ సదస్సు …తొలి జాతీయ సదస్సుకు వేదికైన ఏయూ… శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహణ… ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారం.

విశాఖ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 4 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా తొలి విమెన్ ఆయుర్వేద పరిషద్ కాన్ఫరెన్స్ (వేపాకాన్-2026) ను ఈ నెల 6,7 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెండు రోజుల జాతీయ సదస్సు వివరాలను వివరించారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో విశ్వ ఆయుర్వేద […]

Continue Reading

విశ్వవిద్యాలయ ప్రగతిలో మీడియా సహకారం కీలకం…. పూర్వవిద్యార్థులు మీడియాలో సేవలందించడం సంతోషం. . . ఏ యూ వైస్ ఛాన్స్ లర్ రాజశేఖర్..

విశాఖపట్నం, జనవరి 30 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : విశ్వవిద్యాలయం ప్రగతిలో మీడియా సహకారం కీలకమని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ జిఎంఆర్ స్మార్ట్ సెమినార్ హాల్లో ఆయన మీడియాతో సంభాషించారు. వారి నుంచి విశ్వవిద్యాలయ ప్రగతికి ఉపయుక్తంగా నిలచే సూచనలు, సలహాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ మీడియా మిత్రులు అందించిన విలువైన సూచనలు, సలహాలను ఆచరణలో చూపుతామన్నారు. ఏయూకు సంబంధించిన ప్రగతిని […]

Continue Reading

బాలికలకు భద్రత, విద్య, వైధ్యం, హక్కులు, కల్పించాలిన అవసరం ఉంది డైరెక్టర్ ఆచార్య ఎ. పల్లవి

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : బాలికల భద్రత. విద్య, వైద్యం హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని ఏయూ డాక్టర్ దుర్గాబాయ్ దేశముఖ్ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీన్ డైరెక్టర్ ఆచార్య ఎ. పల్లవి అన్నారు. శనివారం ఏయూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని బాలికలకు చిత్రలేఖనం, పోటీలు నిర్వహించి బహుమతి ప్రధానం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది జనవరి 24న భారతదేశంలో జాతీయ […]

Continue Reading

గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ, పీజీ కోర్సుల కళాశాలలో రెండు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్–స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 24 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ, పీజీ కోర్సుల కళాశాలలో రెండు ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్ –స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఈ ఎస్ డి పి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇన్ సోలి్డవర్క్స్ ఫర్ 3డి మోడల్లింగ్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ “స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఆన్ రియల్ టైం అప్లికేషన్స్ యూ సింగ్ ఐఓటీ ఉన్నాయి. ప్రధానాంశాలలో భాగంగా విద్యార్థుల్లో సాంకేతిక […]

Continue Reading

గీతంలో ‘‘సంక్రాంతి’’ పండుగ శోభ

విశాఖపట్నం, జనవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ ; వారి అతి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతి రాక సందర్భంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ముందస్తు పండుగ సంబరాలు శనివారం తేది:10012026న అట్టహసంగా ప్రారంభంఅయ్యాయి. తెలుగు దనం ఉట్టి పడేలా సంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్ధిని, విద్యార్ధులు విశ్వవిద్యాలయ ఆవరణంలో సందడి చేశారు. ఎప్పుడూ జీన్స్‌ ఫ్యాంట్‌ వంటి ఆధునిక వస్త్ర ధారణతో కేంపస్‌లో తిరుగాడే విద్యార్ధులు ఒక్కసారిగా పంచెలు, చీరలు, ఓణీలతో తరగతులకు హజరుకావడంతో […]

Continue Reading

డిజిటల్ … మానసిక సామాజిక ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. వి. ఆర్. రాజు

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 10 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఏ ఐ డిజిటల్ మీడియా మానవ ఆలోచన, భావోద్వేగాలు సంబంధాలను మార్చాయని ఏ యూ కాలేజీ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్, డైరెక్టర్, సెంటర్ ఫర్ సైకలాజికల్ అసెస్‌మెంట్ అండ్ కౌన్సెలింగ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. వి. ఆర్. రాజు అన్నారు. 9,10 తేదీ లలో రెండవ ఇంటర్ నేషనల్, 3 వ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ కన్యాకుమారి […]

Continue Reading

సావిత్రిబాయి పూలే జయంతి

విశాఖ ఎడ్యుకేషన్, జనవరి 3 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా, మహిళా సాధికారత మరియు విద్యా విప్లవానికి మార్గదర్శకురాలిగా ఉన్న ఆ మహానీయురాలికి నా ఘన నివాళులు. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, మరియు రచయిత్రి. ఆమె మహిళలకు విద్యను అందించడానికి పాఠశాలను స్థాపించి, స్త్రీల విద్యా విప్లవానికి నాంది పలికారు. సావిత్రిబాయి పూలే జీవితం మహిళలకు ప్రేరణ. ఆమె సామాజిక నిబంధనలను అతిక్రమించి, […]

Continue Reading

ఏ యూలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏ యూ పై పట్టు సాధించిన వి సి ప్రొఫెసర్ జి పి రాజశేఖర్…

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 31 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం 2025 సంవత్సరంలో ఎన్నో నూతన మైలురాళ్లను చేరుకుంది .12 నెలల కాలంలో సాధించిన నిర్వహించిన పలు కార్యక్రమాలలో భాగంగా ఫిబ్రవరి నెలలో 18వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య జి.పి రాజశేఖర్ నియమితులయ్యారు. ఐఐటి ఖరగ్ పూర్ గణితశాస్త్ర ఆచార్యులైన, విశాఖవాసి ఆచార్య రాజశేఖర్ ను నూతన ఉపకులపతిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం […]

Continue Reading