ఏయూ ఇంటర్ కాలిజియట్ మహిళల ఖోఖో పోటీలు విజేత ప్రగతి వ్యాయామ విద్యా కళాశాల బహుమతులు అందజేసిన ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య కె. మదుమూర్తి …. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్
విశాఖపట్నం, మార్చ్ 26 ఫ్లాష్ మెయిల్ పబ్లికేషన్స్ : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంటర్ కాలిజియట్ మహిళల ఖోఖో పోటీలు ఏయూ గోల్డెన్ జూబ్లీ క్రీడా మైధానంలో గురువారం సాయంత్రం ముగిసాయి. విజేతలకు ఏయూ కోదండరామయ్య క్రీడా భవనంలో ఎపిఎస్ సి హెచ్ ఈ చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి, ఏయూ వీసీ ఆచార్య జీ.పీ రాజశేఖర్ విజేతలకు బహుమతి ప్రధానం చేసారు. ఖోఖో మహిళల ఇంటర్ కాలిజియట్ పోటీల్లో ప్రధమ స్థానంలో విజయనగరం జిల్లా కొత్తవలస ప్రగతి వ్యాయామ […]
Continue Reading