ఖేలో ఇండియా యూనివర్శిటి గేమ్స్ లో ఏయూ వెయిట్ లిఫ్టర్ పల్లవి కి గోల్డ్ మెడల్,తరుణ్ సిల్వర్ మెడల్

Andhra University proud of you Pallavi. విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 27 : ఆంధ్రవిశ్వవిద్యాలయం క్రీడాకారిణి ఎస్. పల్లవికీ ఖేలో ఇండియా యూనివర్శిటి గేమ్స్ 2025 లో గోల్డ్ మెడల్ సాదించారు. ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ ఛాంపియన్ షిప్ రాజస్థాన్ లో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతాయి. ఈ పోటీలో 69 కిలోల విభాగంలో పల్లవికి గోల్డ్ మెడల్ సాదించారు. అలాగే. ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ మహిళల […]

Continue Reading

సర్వే ఆఫ్ ఇండియా తో ఆంధ్ర విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 27 : సర్వే ఆఫ్ ఇండియాతో ఆంధ్ర విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం చేసుకుంది. గురువారం పాలకమండలి సమావేశం మండలంలో ఒప్పంద పత్రాలపై ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ సర్వేయర్ జనరల్ జి. వరుణ కుమార్ లు సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పరిశోధన, ఇంటర్న్ షిప్ కల్పనతో పాటు సర్వే ఆఫ్ […]

Continue Reading

గీతంలో బిజినెస్‌ ఇన్నోవేషన్స్‌ పై సదస్సు ప్రారంభం

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 27 : సుస్థిర సమాజ అభివృద్దికి సరికొత్త వాణిజ్య నమూనాలు అనే అంశంపై గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభంఅయింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 150 మందికి పైగా పరిశోధకులు, పారిశ్రామిక వేత్తలు, ప్రణాళికా నిపుణులు, వాణిజ్య నిపుణులు ఈ సదస్సుకు హజరు అయ్యారు. సదస్సును అమెరికాలోని పెన్‌స్టేట్‌ విశ్వవిద్యాలయం బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ ప్రొఫెసర్‌ అనగప్ప గుణశేఖరన్‌ […]

Continue Reading

సమాన వేతనాలు ఇప్పించండి ,, మాజీ మంత్రి ఏం ఎల్ ఏ కొండ్రు మురళి కి వినతి

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 26 : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ కి ముఖ్య అతిథిగా విచ్చేసి న మాజీ మంత్రి ఏం ఎల్ ఏ కొండ్రు మురళి ని కలిసి అతిధి అధ్యాపకులకు నెలవారి జీతాలు రాజ్యాంగం స్ఫూర్తితో ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనాన్ని అతిధి అధ్యాపకులు కూడా అమలయ్యేలా చూడాలని కోరడం జరిగింది. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యానికి ముఖ్యంగా వీసి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ కి రెక్టార్ […]

Continue Reading

భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ ల ఏర్పాట్ల పై అధికారుల సమీక్ష

Visakhapatnam, NOvember 26 : డిసెంబర్ 6వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా పురుషుల వన్డే మ్యాచ్‌ను విజయవంతం చేయడానికి చేపడుతున్న ఏర్పాట్లపై November 25 సాయంత్రం విశాఖపట్నం లోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంద్ర‌ ప్రసాద్, నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం లో మ్యాచ్‌కు సంబంధించిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మైదానం నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కీలక అంశాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ […]

Continue Reading

వాల్టెయిర్ డివిజన్ సంవిధాన్ దివాస్

Visakhapatnam,November 26 : ఈస్ట్ కోస్ట్ రైల్వే లో వాల్టెయిర్ డివిజన్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని, సంవిధాన్ దివాస్‌ను బుధవారం ఉత్సాహంగా జరిపారు. డి ఆర్ ఏం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అధ్యక్షత వహించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకునే ఈ దినోత్సవం, రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని, ఇది జనవరి 26, 1950న అమల్లోకి వచ్చిందని డి ఆర్ ఏం […]

Continue Reading

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకున్న విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్.

Visakhapatnam, November : కొత్తపేట పర్యటన సందర్భంగా, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అపారమైన చారిత్రిక–ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించారు. ఈ దర్శనం ఎంపీ శ్రీభరత్ కి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించిందని తెలిపారు. ప్రత్యేక దైవంగా పూజించబడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోరికలను తీర్చే వరప్రదాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆలయంలోని శిల్పకళా వైభవం, ఆలయ పరిసరాల్లో నెలకొన్న నిశ్శబ్ద పవిత్ర వాతావరణం, గోదావరి తీరం […]

Continue Reading

ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగ విశ్రాంత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్నకు ఈ సంవత్సరం లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం, జనవరి 18న విశాఖలో పురస్కారాల ప్రదానం

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 24 : ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగ విశ్రాంత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్నకు ఈ సంవత్సరం లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించారు. దేశ విదేశాల్లోని నలుగురు ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారాలు కూడా ప్రకటించారు. లోక్నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏ యూ హిందీ విభాగం సెమినార్ హాల్లో సోమవారం తన జన్మదినం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు అందించారు. 25 ఏళ్లుగా […]

Continue Reading

DRM PRESENTED SAFETY AWARDS 2025-26 TO RAILWAY STAFF FOR EXEMPLARY VIGILANCE AND SAFETY COMMITMENT DURING DUTY

Visakhapatnam, November 24 : Sr. Divisional Commercial Manager K Pavan Kumar says  Divisional Railway Manager (DRM) Safety Awards 2025-26  presented Monday  to recognize the exceptional vigilance and devotion to duty by the Railway staff of Waltair Division, East Coast Railway, who played crucial roles in averting major mishaps through timely action and alertness.DRM Shri Lalit […]

Continue Reading

జాతీయ సదస్సుకు విశిష్ట అతిథిగా ఏ యూడాక్టర్ అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్

విశాఖఎడ్యుకేషన్, నవంబర్24 : ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ మేకా జేమ్స్ స్టీఫెన్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘డాక్టర్ అంటేడ్కర్ ఫౌండేషన్’ ఆయనను అధికారికంగా ఆహ్వానించింది. 2025 నవంబర్ 26న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరగనున్న ప్రతిష్టాత్మక జాతీయ సదస్సులో ఆయన ‘విశిష్ట అతిథి గా పాల్గొని, ప్రసంగించడమే కాకుండా ఒక ఉన్నత స్థాయి […]

Continue Reading