ఘనంగా ముగిసిన జనజాతీయ గౌరవ్ దివస్ (జెజెజిడి) – 2025 రాష్ట్ర స్థాయి మెగా ఈవెంట్

   Visakhapatnam, November 15 :  జన జాతీయ గౌరవ్ ది వస్ (జెజెజిడి) – 2025 ఉత్సవా ల భాగంగా,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ, ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ (టీసీఆర్ & టీఎం) ఆధ్వర్యంలో విశాఖపట్నం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా ఈవెంట్ దర్తి అబ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి  […]

Continue Reading

Poster Released For DRM Cup All India Invitation Football Tournament

 Visakhapatnam, November 14: East Coast Railway Sports Association Waltair will    conduct DRM Cup All Indi  a Invitation Football tournament from 14th December to 21st December-2025 at Waltair Railway Stadium, Visakhapatnam.  The poster for this tournament released to day by Divisional Railway Manager  President ECoRSA ,   Lalit Bohra in august presence of ADRM (Infra)    E […]

Continue Reading

30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరై ప్రసంగించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్,గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్,సి. ఎం చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం: భారత ఉపరాష్ట్రపతి  సీపీ రాధాకృష్ణన్  ప్రసంగం లో    ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్ధికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోంది.  సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది.  ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోంది.  అభివృద్ధికి – సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారు […]

Continue Reading

అనాధ బాలలకు గీతంలో ఉచిత దంత పరీక్షలు

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 14  : బాలల దినోత్సవ సందర్భంగా నగరంలోని వేపగుంట వద్దగల గ్రేషియస్‌ జస్ట్‌ సర్వీసెస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ అనాధ పాఠశాలల బాలలకు గీతం దంత కళాశాల ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం దంత సంరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహరపు అలవాట్లు, దంతాల ప్రాధాన్యతపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దంత వైధ్యులు సమక్షంలో బాలల దినోత్సవ వేడుకలలను జరిపి పండ్లు, కేక్‌లను పంచారు. ఈ సందర్భంగా దంతవైద్యులు బాలలకు నోటి ఆరోగ్యం ప్రాధాన్యతను, […]

Continue Reading

ఏయూతో సైయంట్ సంస్థ ఎంఓయూ

విశాఖ ఎడ్యుకేషన్, నవంబర్ 14 :  ఆంధ్రవిశ్వవిద్యాలయంతో సైయంట్ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, సైయంట్ సంస్థ ప్రెసిడెంట్- హెడ్, కార్పొరేట్ పంక్సన్స్ డాక్టర్ పి.ఎన్.ఎస్.వి నరసింహం సంతకాలు చేశారు. అనంతరం ఒప్పంద పత్రాలను పరస్సపరం మార్చుకున్నారు. అవగాహన ఒప్పందంలో భాగంగా తమ విశాఖపట్నం కేంద్రంలో సైయంట్ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ (సీఒఈ), ఇన్నోవేషన్ లాట్ని ఏర్పాటు […]

Continue Reading

WALTAIR DIVISION ORGANIZES DIABETES AWARENESS DRIVE

VisakhaPatnam, November 14 : Waltair Division  Sr. Divisional Commercial Manager K Pavan Kumar Informed to   Medical Department of Waltair Division of East Coast Railway organized a special awareness event to mark World Diabetes Day-2025, focusing on the importance of diabetes prevention, healthy dietary habits, and lifestyle modification.  The event, held at the Divisional Railway Hospital, […]

Continue Reading

Dr.Durgabhi Deshmukh Centre  for women studies AU Conducted “Awareness Programme on Women’s Safety and Cyber Crime Held at Andhra University”*

VisakhaEducation, November 13:  A major awareness programme on Women’s Safety and Cyber Crime was organizen d by the Dr. Durgabai Deshmukh Center  for women studies  at Andhra University. Director of the Dr. Durgabai Deshmukh Centre for women studies  Prof. A. Pallavi preside.  Dr. B.R. Ambedkar College of Law Principal Prof. K. Seethamanikyam, who attended as the […]

Continue Reading

విద్యార్థులు మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలి …. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీ రామరాజు

                                                                                            Visakhapatnam,November 13: విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని ఏయూ సైన్స్ కళాశాల […]

Continue Reading

మహిళల సేఫ్టీ, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిoచిన డాక్టర్ దుర్గాబాయ్ దేశముఖ్  సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 

Visakhapatnam, November 13 : ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ దుర్గాబాయ్ దేశముఖ్  సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్  ఆధ్వర్యంలో మహిళల సేఫ్టీ సైబర్ క్రైమ్ పై అవగాహన జరిగింది. ఈ సందర్భంగా  డాక్టర్ దుర్గాబాయ్ దేశముఖ్  సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్    డైరెక్టర్ ఆచార్య ఎ.పల్లవి అధ్యక్షులు గా వ్యవరించిన కార్యక్రమం లో  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ ఆచార్య  సీతామాణిక్యం ముఖ్యఅతిథి గా  పాల్గొని సైబర్ క్రైమ్ మహిళల సేఫ్టీ గురించి […]

Continue Reading

రాష్ట్ర ,దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి … ఐటీ కంపెనీలకు భూమి పూజ అనంతరం ఉద్యోగులతో మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ ను కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతాం

Visakhapatnam, November 13 :   యువత అవకాశాలను   అందిపుచ్చుకోవాలని విద్య,  ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఐటీ హిల్స్ లో పలు ఐటీ కంపెనీలకు భూమి పూజ నిర్వహించిన అనంతరం అక్కడి ఐటీ ఉద్యోగులతో లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి లోకేష్ ప్రసంగిస్తూ ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని  అందుకే విశాఖపట్నంకు ప్రాధాన్యత పెరిగిందన్నారు.   వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏపీ, ఇండియా గర్వపడే విధంగా కృషిచ్చేయాలన్నదే […]

Continue Reading