విద్యతో ప్రగతి సాధ్యపడుతుంది…సమానత్వం, హక్కులు మహిళలు చేరాలి… స్టెమ్ రంగంలో మహిళల సంఖ్య పెరగాలి…-బెర్హంపూర్ విశ్వవిద్యాలయం వీసీ గీతాంజలి దాస్
విశాఖపట్నం, మార్చ్ 5 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: విత్య వ్యక్తి ప్రగతికి దోహదపడుతుందని, దీనికి గ్రహించి ఉన్నత విద్య దిశగా బాలికలు దృష్టి సారించాలని బెర్హంపూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గీతాంజలి దాస్ అన్నారు. ఏయూ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం సాయంత్రం ఏయూలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమానత్వం, హక్కులు మహిళలకు […]
Continue Reading