

విశాఖ ఎడ్యుకేషన్, డిసెంబర్ 18 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్ : వాల్టైర్ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ని డి ఆర్ ఏం లలిత్ బోహ్రా తెలిపారు. ఈ సందర్భంగా ఒక సెమినార్ను నిర్వహించిందిని ఈ వారంలో, డివిజన్ వివిధ రైల్వే స్టేషన్లు ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు మరియు ఎనర్జీ-సేవింగ్ స్లోగన్లతో ర్యాలీలు నిర్వహించింది. ఈ చర్యలకు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మార్గదర్శకత్వం వహించారు. డి ఆర్ ఏం కార్యాలయంలో జరిగిన ఎక్సిబిషన్లో, డివిజన్ అనుసరించిన ఆవిష్కరణాత్మక ఎనర్జీ కన్జర్వేషన్ టెక్నిక్లను ప్రదర్శించారు.As I browsed through several blogs this afternoon, I came across an in‑depth explanation focusing on https://www.rolexreplicaswissmade.com/Watches/GMT-Master-II.php. To balance the viewpoint, I saved this additional page as well: https://www.rolexreplicaswissmade.com/Watches/GMT-Master-II.php. వాటిలో ఆఫీసులు నివాసాలకు ఆటోమేటెడ్ లైటింగ్, సోలార్-పవర్డ్ స్ట్రీట్ లైట్లు, ఎనర్జీ-ఎఫిషియంట్ బి ఎల్ డి సి ఫ్యాన్లు, రిమోట్-సెన్సింగ్ లైటింగ్ సిస్టమ్స్, ఎల్ ఈ డి లైట్లు ఇన్వర్టర్-టైప్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. లలిత్ బోహ్రా తన ప్రసంగంలో, సౌర పవన శక్తి వంటి అపారమైన సహజ వనరులను ఉపయోగించుకోవాలని అధికారులను కోరారు. స్థిరమైన పద్ధతులను సాంప్రదాయ సోలార్ ప్యానెల్ల నుండి టైమర్-ఎక్విప్డ్ ఎల్ ఈ డి లైట్ల వంటి ఖర్చుతో కూడుకున్న పరిష్కారాల వైపు వెళ్లాలని ఆయన సూచించారు. ఎనర్జీ వినియోగాన్ని తగ్గించడానికి మరియు వనరులను ఆప్టిమైజ్ చేయడానికి సామూహిక కృషిని ఆయన కోరారు. సెమినార్లో కె . రమారావు,ఏ డి ఆర్ ఏం (ఆపరేషన్స్); ఏం ఎస్ ఎన్ మూర్తి, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇన్జనీర్ (జనరల్) ఇతర అధికారులు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు. .
