ఆంధ్రప్రదేశ్‌

శాంతివనం సచ్చిదానంద ఆశ్రమ ఫాదర్ దొరథిక్ రాజన్ కు “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రదానం

విశాఖపట్నం,ఏప్రిల్ 9 ఫ్లాష్ మెయిల్ న్యూస్ పబ్లికేషన్స్: బెనెడిక్టిన్ సన్యాసి, శాంతివనం సచ్చిదానంద ఆశ్రమ ప్రియర్ ఫాదర్ దొరథిక్ రాజన్ కి ఆధ్యాత్మిక పరిశోధన మరియు శాంతి స్థాపనలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా “స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అమెరికా లోని ఈ క్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షుడు మరియు డీన్ వాన్ ల్యూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. చల్లా కృష్ణవీర్ అభిషేక్ విశాఖపట్నంలోని […]

విద్యార్థులే దేశ భ‌విష్య‌త్‌….స‌మాజంకోసం ఆలోచించండి, ప‌నిచేయం…ప్ర‌పంచాన్ని మార్చే శ‌క్తి విద్య‌కు ఉంది… ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Spiritual Scientist Award Conferred on Acharyaji Dr. Shree Arun Vijay ji Maharaj

Prof V. Krishnamohan Elected Vice-Chairman of AIMS Andhra Pradesh Chapter

28, 29 తేదీల్లో ఏపీసెట్ ప్రవేశ పరీక్షలు… నిమిషం ఆలస్యమైనా అనుమతించరు….పరీక్షకు హాజరుకానున్న 32,779 మంది అభ్యర్థులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వైభవం.. నిరుపమాన ప్రగతికి నిదర్శనం…ఏయూ స్నాత‌కోత్స‌వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, ఛాన్స‌లర్ అబ్దుల్ నజీర్…ఘ‌నంగా ఆంధ్ర విశ్వ‌క‌ళాప‌రిష‌త్ 91, 92వ స్నాత‌కోత్స‌వం…అవార్డుల ప్ర‌దానోత్స‌వం ….ఏయూ పూర్వ విద్యార్థి డాక్ట‌ర్ పూర్ణచంద్ర‌రావు స‌గ్గుర్తి….కేంద్ర సాహిత్య‌ అకాడ‌మి అవార్డు…గ్ర‌హీత త‌ల్లావ‌జ్జ‌ల‌ ప‌తంజ‌లి శాస్త్రిల‌కు డాక్ట‌రేట్ అవార్డుల ప్ర‌దానం…. ఫ్యాక‌ల్టీ ఆఫ్ లా నుంచి ఇద్ద‌రు, ఫ్యాక‌ల్టీ ఆఫ్ సైన్స్, ఇంజ‌నీరింగ్, ఫార్మాస్యూటిక‌ల్ సైన్స్స్ నుంచి ఏడుగురు మొత్తం 17 మంది రీసెర్చ్ మెడ‌ల్స్ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీల‌ను, 441 మంది పీహెచ్డీ డిగ్రీలు….

తెలంగాణ

ప్రైవేటు విద్యాసంస్థలు తమాషా చేస్తే తాటతీస్తా.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ప్రైవేటు విద్యాసంస్థల (Private Educational Institutions) నిర్వాహకులు తమాషా చేస్తే తాటతీస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విద్య అనేది సేవ.. వ్యాపారం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు సేవ చేయడం లేదు.. వ్యాపారం చేస్తున్నాయని సీరియస్ అయ్యారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

సీఎం, మంత్రులపై సీఈసీకి ఫిర్యాదు: ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్ సహచరులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్.సురేష్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ ఉపఎన్నికను నిర్వహించాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు

Select The Date

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

తాజా వార్తలు